భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు | CM kcr submits golden crown to warangal bhadrakali amma | Sakshi
Sakshi News home page

Oct 8 2016 6:33 AM | Updated on Mar 20 2024 1:58 PM

భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement