పాక్‌ ఉగ్రమూకలకు బ్రిక్స్‌ వార్నింగ్‌! | BRICS Declaration Names Pakistan-Based Terror Groups | Sakshi
Sakshi News home page

Sep 5 2017 7:40 AM | Updated on Mar 22 2024 11:03 AM

భారత్‌, చైనా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్‌ కూటమి తొలిసారి పాకిస్థాన్‌ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement