89 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు | 89 DMK mebmbers suspended for a week from tamilanadu assembly | Sakshi
Sakshi News home page

Aug 18 2016 8:40 AM | Updated on Mar 22 2024 11:06 AM

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బుధవారం రసాభాసగా మారాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యులు పరస్పరం తీవ్ర ఆరోపనలు చేసుకుంటూ.. వాగ్వాదానికి దిగటంతో స్పీకర్ ధనపాల్.. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీరిపై వారం రోజులపాటు వేటు వేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement