'రూ.30వేలకు మించి క్యాష్‌ ఇవ్వలేం' | Sakshi
Sakshi News home page

'రూ.30వేలకు మించి క్యాష్‌ ఇవ్వలేం'

Published Fri, Mar 24 2017 7:14 AM

పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్న క్రమంలో మళ్లీ నగరంలో నగదు కొరత ప్రారంభమైంది. విత్ డ్రా పరిమితి ఆంక్షలన్నింటిన్నీ ఆర్బీఐ ఎత్తివేసినప్పటికీ ప్రజలను నగదు కష్టాలు వీడటం లేదు.

Advertisement
Advertisement