నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

Apr 30 2025 1:56 AM | Updated on Apr 30 2025 1:56 AM

నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న పాలిసెట్‌ –2024 ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కడపలో 10, ప్రొద్దుటూరులో 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 14 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8258 మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. ఇందులో కడపలోని 10 పరీక్షా కేంద్రాలలో 3943 మంది విద్యార్థులు, ప్రొద్దుటూరులోని 4 కేంద్రాలలో 4315 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు. కాగా, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

హాజరుకానున్న 8258 మంది విద్యార్థులు

ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement