సాగని పనులు.. పారని నీరు | - | Sakshi
Sakshi News home page

సాగని పనులు.. పారని నీరు

May 27 2025 12:18 AM | Updated on May 27 2025 12:18 AM

సాగని పనులు.. పారని నీరు

సాగని పనులు.. పారని నీరు

నిలిచిన సింగోటం–గోపల్‌దిన్నె లింక్‌ కెనాల్‌ పనులు

కొల్లాపూర్‌: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్‌దిన్నె లింక్‌ కెనాల్‌ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి.

మూడేళ్ల కిందటరూ.147.7 కోట్లు మంజూరు

భూ సేకరణే ప్రధాన అడ్డంకి

నిర్మాణం పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement