పరామర్శ | - | Sakshi
Sakshi News home page

పరామర్శ

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

విజయనగరం లీగల్‌: రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభావతి,సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభధ్రస్వామి చిన్న అన్నయ్య, న్యాయవాది కోలగట్లతమ్మన్నశెట్టి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలు కె.మన్మథరావు, ఎం.బాలాజీ , బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బెల్లాన రవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌కుమార్‌ శనివారం పరామర్శించారు. మృతికి కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement