బస్సులు లేక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

బస్సులు లేక అవస్థలు

May 3 2025 8:39 AM | Updated on May 3 2025 8:39 AM

బస్సు

బస్సులు లేక అవస్థలు

బస్సులు లేక బోసిపోయిన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌

అమరావతిలో శుక్రవారం జరిగిన ప్రధాని మోదీ సభకు జనాలను తరలించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సుమారు 100 బస్సులు వినియోగించారు. బస్సులు లేక విజయనగరం కాంప్లెక్స్‌ బోసిపోయింది. ప్రధాన రూట్లతో పాటు, మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు కాంప్లెక్స్‌ల నుంచి బంధువుల సాయంతో బైక్‌లపై గమ్యస్థానాలకు చేరుకోగా, మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్‌, ఆటోలకు అధిక డబ్బులు వెచ్చించి ప్రయాణం సాగించారు. దీనికి ఈ చిత్రాలే సాక్ష్యం.

– సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

బస్సులు లేక అవస్థలు 1
1/2

బస్సులు లేక అవస్థలు

బస్సులు లేక అవస్థలు 2
2/2

బస్సులు లేక అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement