 
															నష్టాన్ని మిగిల్చి..
మోంథా మోగించి.. 
భారీ వర్షాలు, గాలులతో అపార నష్టం
మోంథా తుపాను వల్ల జిల్లాకు అపార నష్టం సంభవించింది. ఈదురుగాలులు, కుండపోత వర్షంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు విలవిల్లాడాయి. రూరల్ ప్రాంతాల్లో పంటలు, తీరంలో మత్స్యకారులు భద్రపరిచిన పడవలు, వలలు నీట మునిగాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. స్తంభాల మీద చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా.. యుద్ధప్రాతిపాదన మరమ్మతులు పూర్తి చేశారు.
రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. – మహారాణిపేట
 
							నష్టాన్ని మిగిల్చి..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
