నిన్న కళకళ.. నేడు వెలవెల | - | Sakshi
Sakshi News home page

నిన్న కళకళ.. నేడు వెలవెల

Dec 16 2025 7:05 AM | Updated on Dec 16 2025 7:05 AM

నిన్న

నిన్న కళకళ.. నేడు వెలవెల

● కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ● చిన్నబోయిన గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణం

కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్‌ పేరుతో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం ఆధ్వర్యంలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజలు, విద్యార్థుల సందర్శనార్థం 10 నుంచి 13వ తేదీ వరకు అనుమతించారు. ఈ నెల 13తో సమ్మిట్‌ పూర్తవడంతో తాత్కాలిక నిర్మాణాలను కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా డిజిటల్‌ స్క్రీన్లు, రంగురంగుల పూలు, విద్యుత్‌ దీపాలు, వీఐపీల రాకతో సందడిగా మారిన ప్రాంగణం ప్రస్తుతం చిన్నబోయింది.

నిన్న కళకళ.. నేడు వెలవెల1
1/2

నిన్న కళకళ.. నేడు వెలవెల

నిన్న కళకళ.. నేడు వెలవెల2
2/2

నిన్న కళకళ.. నేడు వెలవెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement