గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం | - | Sakshi
Sakshi News home page

గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం

Jun 24 2025 7:39 AM | Updated on Jun 24 2025 7:39 AM

గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం

గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం

● ఇరిగేషన్‌ డీఈ చెన్నకేశవరెడ్డి

తుర్కయంజాల్‌: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్‌ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్‌లోని మాసబ్‌ చెరువు, ఇంజాపూర్‌లోని దిలావర్‌ ఖాన్‌ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement