
విమాన ప్రమాదంపై దిగ్బ్రాంతి
నగరి : అహ్మదాబాద్ వి మాన ప్రమాదంపై మాజీ మంత్రి ఆర్కేరోజా ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. గు రువారం ఆమె విలేకరు లతో మాట్లాడుతూ ప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నా రు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆ త్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్న ట్టు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరగాల్సిన నిరుద్యోగభృతి, ఫీజు పోరు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.