Telangana: కొత్తగా 85 కరోనా కేసులు  | Telangana Logs 85 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 85 కరోనా కేసులు 

Oct 12 2022 2:09 AM | Updated on Oct 12 2022 2:09 AM

Telangana Logs 85 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 10,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.38 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 74 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.34 లక్షలకు చేరింది. ప్రస్తుతం 514 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement