పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ

Oct 30 2025 7:45 AM | Updated on Oct 30 2025 7:45 AM

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

పాతపట్నం: ఆంగ్లభాషపై ఆసక్తిని పెంచే పుస్తకాలను కవులు రచించారని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో రొంపివలస హైస్కూల్‌ ఆంగ్ల ఉపాధ్యాయుడు బీవీ రమణ రచించిన మై లిటిల్‌ వరల్డ్‌ ఆఫ్‌ క్యూసెన్‌ ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ రకాల ప్రశ్నలు ఎలా వేయాలనే అంశాలతో కూడిన పుస్తకమని తెలియజేశారు. కార్యక్రమంలో జిత్తు సింహాచలం, ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్‌ తిరుమలరావు, కె.రాంబాబు, ఎం.వెంకటరమణ, హెచ్‌ఎంలు ఎన్‌.కుమారస్వామి, బి.సింహాచలం, కె.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement