
కదిలినాడు చూడరో..
బొందిలీపురంలో ఉత్సవమూర్తులు
శ్రీకాకుళం బొందిలీపురంలో రథంపై ఊరేగుతున్న
స్వామి వారు
కాశీబుగ్గ: పలాసరైల్వేస్టేషన్ రోడ్డులో జగన్నాథుడి రఽథాన్ని లాగుతున్న భక్తులు
అన్న, చెల్లెలితో కలిసి దేవదేవుడు గర్భగుడి నుంచి బయటకు వచ్చాడు. జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రలు రథమెక్కి గుండిచాకు పయనమయ్యారు. ప్రజమంతా జయ జగన్నాథ అంటూ స్మరిస్తుండగా భక్త జనం రథం తాళ్లను ప్రేమతో లాగుతుండగా యాత్ర వైభవోపేతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవం కన్నుల పండువలా జరిగింది.

కదిలినాడు చూడరో..

కదిలినాడు చూడరో..