
కొద్దిరోజుల్లోనే ప్రారంభిస్తాం
భవనం ప్రారంభంలో జాప్యం వాస్తవమే. విద్యుత్ సౌకర్యం లేకపోవడం, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు ముందు వచ్చిన నిధులు సరిపోకపోవడంతో మళ్లీ అంచనా వ్యయం నివేదికను సంబంధిత విద్యుత్ శాఖను సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి పంపాం. మార్చిలో మంజూరైన నిధులపై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈకి లెటర్ పెట్టాం. వారు ఏపీఎంఐఎస్డీకి సబ్మిట్ చేశారు. ఈనెల 20న హెల్త్ మినిస్టర్ విశాఖలోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయంతో పాటు వర్చువల్గా ప్రారంభించాల్సి ఉన్నా, యోగాంధ్ర కార్యక్రమంతో వాయిదా పడింది. త్వరలోనే ప్రారంభిస్తాం. – చంద్రరావు,
డ్రగ్ కంట్రోలర్ ఏడీ అండ్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్, శ్రీకాకుళం