బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు  | KTR Fires On Bandi Sanjay Kumar In Twitter | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు 

Sep 22 2020 3:22 AM | Updated on Sep 22 2020 3:22 AM

KTR Fires On Bandi Sanjay Kumar In Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7 వేల కోట్లు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించడాన్ని మంత్రి కె.తారకరామారావు తీవ్రంగా తప్పుబట్టారు. కోవిడ్‌–19 కోసం రాష్ట్రానికి మొత్తం కలిపి రూ.290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రాతపూర్వకంగా సమాధానమిచ్చిందని సోమవారం ట్వీట్‌ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిగ్గులేకుండా ఎంతగా దిగజారారో దీని ద్వారా తెలుస్తోందని సోషల్‌ మీడియా వేదికగా కేటీఆర్‌ విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement