పసుపు వేసేందుకు.. | - | Sakshi
Sakshi News home page

పసుపు వేసేందుకు..

Jun 24 2025 3:59 AM | Updated on Jun 24 2025 3:59 AM

పసుపు

పసుపు వేసేందుకు..

వ్యవసాయంలో ట్రాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల రాకతో నాకున్న ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3,500 ఇస్తున్నాం. వారంముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్స్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.

– గడ్డం గంగారెడ్డి, చల్‌గల్‌

ఎడ్లు దొరికే పరిస్థితి లేదు

ఎడ్ల నాగలితో విత్తనం వేస్తేనే బాగా మొలకెత్తుతుంది. ఇందుకోసం ఎడ్లు కొందామన్నా.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కో జతకు రూ.80వేల పలుకుతోంది. విత్తనం వేసే వారంముందే ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాం. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్‌ ఉపయోగిస్తాను.

– రాంకిషన్‌, వెల్దుర్తి

పసుపు వేసేందుకు.. 
1
1/1

పసుపు వేసేందుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement