
చైతన్యవంతం చేస్తున్నాం
వర్షాకాలం సందర్భంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పీహెచ్సీల్లో అవసరమైన మందులు అందుబాలో ఉన్నాయి.
– అన్న ప్రసన్న కుమారి, డీఎంహెచ్వో
పారిశుధ్యంపై శ్రద్ధ
వర్షాకాలం ప్రారంభానికి ముందే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాం. పారిశుధ్యం మెరుగుపర్చడంపై సూచనలు చేశాం. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి ప్రజలు తడి, పొడి చెత్త వేరుచేసి ఇచ్చి సహకరించాలి.
– వీరబుచ్చయ్య, డీపీవో

చైతన్యవంతం చేస్తున్నాం