
సింగరేణిలో మైనింగ్ అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 14 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ యాజ మాన్యం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు సీఆర్పీ/పీఈఆర్/సీ/26/1860పేరున మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన అధికారుల వివరాలు.. మందమర్రి సేఫ్టీ విభాగంలో పని చేస్తున్న డీవైజీఎం మాటూరి రవీందర్ భూపాలపల్లి ఏజెంట్గా, ఆర్జీ–3 ఏవో పనిచేస్తున్న డీవైజీఎం వి.ప్రవీణ్ పీవో, ఎస్ఎంఎస్ ప్లాంట్కు బదిలీ అ య్యారు. కాసిపేట గనిలో డీవైజీఎంగా పనిచేస్తున్న ఎన్.భూశంకరయ్య మందమర్రి ఏఎస్వోగ, ఏఎ ల్పీలో డీవైజీఎంగా పనిచేస్తున్న కె.జనార్దన్ ఏఎల్పీ ఏవోగా, ఇందారం ఓసీలో డీవైజీఎంగా పనిచేస్తున్న జి.రవికుమార్ కేటీకే ఓసీ–2 ఏజెంట్గా, జేవీఆర్ ఓసీ–2లో కాలరీ మేనేజర్గా పనిచేస్తున్న జి.దు ర్గాప్రసాద్రావు కొత్తగూడెం క్వాలిటీగా, జేవీఆర్ ఓసీ–2లో అండర్మేనేజర్గా పనిచేస్తున్న బి.రమేశ్ కాసిపేట మేనేజర్గా, జేవీఆర్ ఓసీ–2లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న బి.రమాకాంత్ కేటీకే ఓసీ–2 మేనేజర్గా, ఏఎల్పీలో అండర్మేనేజర్గా పనిచేస్తున్న సునీల్కుమార్ ఏఎల్పీ మేనేజర్గా, ఎంవోసీలో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న ఎస్.మధుసూదన్ ఎస్ఆర్పీ ఓసీ–2కు బదిలీ అయ్యారు. అదేవిధంగా ఓసీపీ–2 ఎస్ఈగా పనిచేస్తున్న జి.ప్రశాంత్జీవన్ పీకే ఓసీకి, ఓసీపీ–2 ఎస్ఈగా పనిచేస్తున్న ఎం.యుగంధర్ పీకే ఓసీకి, కేటీకే–1లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న కె.పూర్ణచందర్ భూపాలపల్లి ఆర్ఆర్ఆర్టీకు, ఆర్కే–6లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీను పీకే ఓసీకి బదిలీ అయ్యారు.