
క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి
కోల్సిటీ(రామగుండం): విద్యార్థులు చదువుతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. గోదావరిఖని సిమ్స్లో ఏర్పాటు చేసిన జిమ్ను ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్తో కలిసి ఎమ్మెల్యే మంగళవా రం ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్త నాలు పంపిణీ చేసి మాట్లాడారు. మెడికోలు, ఫ్యాకల్టీలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి జిమ్ ఒక ప్లాట్ఫాంగా దోహదపడుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే సాగు లాభసాటిగా ఉంటుందని అన్నారు. సిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, డీఏవో ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు ఉన్నారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్