ప్రభుత్వం పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పట్టించుకోవాలి

May 3 2025 11:21 AM | Updated on May 3 2025 11:21 AM

ప్రభు

ప్రభుత్వం పట్టించుకోవాలి

ఉపాధిహామీ సిబ్బందికి వెంటనే పే స్కేల్‌ ప్రకటించాలి. క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. అనేక ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్‌ ప్రకటించి ఆదుకోవాలి.

– వెంకటేశ్‌గౌడ్‌, జేఏసీ చైర్మన్‌, పెద్దపల్లి

ఇంటి కిరాయికి ఇబ్బంది

ఇంటి కిరాయి చెల్లించేందుకు చేతిలో పైసలు ఉంటలెవ్వు. ప్రభుత్వం మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఈ పరిస్థితి ఎదురైంది. పే స్కేల్‌ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు చేయాలి.

– మల్లేశ్వరి, ఏపీఎం, సుల్తానాబాద్‌

సమ్మెకు వెనుకాడేదిలేదు

పే స్కేల్‌ ప్రకటన, పెండింగ్‌ వేతనా ల చెల్లింపుల్లో జాప్యం చేస్తే మేము సమ్మె చేసేందుకు వెనుకాడేదిలేదు. ఒకేశాఖలో పనిచేస్తున్న ఒకరికి పే స్కేల్‌ అమలు చేస్తూ, మరొకరికి అ మలు చేయకపోవడం సరికాదు.

– జీవన్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సుల్తానాబాద్‌

ప్రభుత్వం పట్టించుకోవాలి 
1
1/2

ప్రభుత్వం పట్టించుకోవాలి

ప్రభుత్వం పట్టించుకోవాలి 
2
2/2

ప్రభుత్వం పట్టించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement