శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్‌జేడీ విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్‌ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్‌ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.

ఆర్‌జేడీ విజయ్‌భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement