పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Dec 22 2025 2:14 AM | Updated on Dec 22 2025 2:14 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 నారసింహ అలంకరణలో శ్రీవారు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు

అలంకరించారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.

చిలకలూరిపేటలోని తన నివాసంలో కేకు కట్‌ చేస్తున్న

మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విడదల రజిని

హైదరాబాద్‌లో జరిగిన వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో

గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి

అమరావతిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పెదకూరపాడు

నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నంబూరు శంకరరావు

7

పల్నాడు1
1/7

పల్నాడు

పల్నాడు2
2/7

పల్నాడు

పల్నాడు3
3/7

పల్నాడు

పల్నాడు4
4/7

పల్నాడు

పల్నాడు5
5/7

పల్నాడు

పల్నాడు6
6/7

పల్నాడు

పల్నాడు7
7/7

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement