
పల్నాడు
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025
వారాహి అలంకరణలో
బగళాముఖి
చందోలు(కర్లపాలెం): వారాహి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారికి వారాహి అమ్మవారి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూలు, పండ్లు సమర్పించారు.
గతేడాది ఐదు ఎకరాల్లో మిరప, రెండు ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. మిర్చి ధర సరిగా లేకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పొగాకు
సంగతి సరేసరి. ఈ ఏడాది మిర్చి సాగుచేయాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు వాతావరణం అనుకూలించక, పరిస్థితులు సహకరించక ధైర్యం సరిపోవడం లేదు.
– బూచి అంజిరెడ్డి, మేళ్లవాగు,
బొల్లాపల్లి మండలం.
గతేడాది మిర్చి పంటలో వచ్చిన నష్టాలతో రైతులు మిర్చి సాగుకు ఆలోచిస్తున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది మిర్చినారుకు డిమాండ్ తగ్గింది. ఇప్పటివరకు నారు పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడా ఓ కారణం. మిర్చి నారుకు గతంలో లాగా డిమాండ్ లేకపోతే దానిపైనే ఆధారపడి ఉన్న నర్సరీ నిర్వహకులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు.
– గోపిరెడ్డి బాలారెడ్డి,
నర్సరీ నిర్వహకుడు, రెంటచింతల
7
న్యూస్రీల్
రూ.5 లక్షలు నష్టపోయాను
మిర్చినారుకు డిమాండ్ లేదు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు