
వేగవంతం చేయాలి
వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 99వేల క్వింటాళ్ల పొగాకు ఉందని తెలిసింది. ఇందులో సగం కొన్నారని చెబుతున్నా.. ఇంకా 45,000 క్వింటాళ్లు రైతుల వద్ద ఉంది. ప్రభుత్వం కేంద్రం ద్వారా రోజుకు 200 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తే కనీసం ఆర్నెల్లకు పైగా సమయం పడుతుంది. ప్రభుత్వం ఆలోచించి కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు, ఎక్కువ మొత్తంలో కొనేలా చూడాలి.
– వడ్డేపల్లి నరసింహారావు(రాజు), వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు
●