బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు

May 9 2025 1:20 AM | Updated on May 9 2025 1:20 AM

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు

బల్లికురవ: వేగంగా వస్తున్న కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో ఇరువురు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం నార్కెట్‌పల్లి–మేదరమెట్ల నామ్‌ రహదారిపై మండలంలోని వి. కొప్పరపాడు శివాలయం సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన అయ్యప్ప, వీరగంగయ్య పని నిమిత్తం బల్లికురవ మండలంలోని సూరేపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయాలపాలైన ఇరువురికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తలించారు. స్థానికులు కారును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement