సగం పంట అమ్ముకోలేకపోయాను... | - | Sakshi
Sakshi News home page

సగం పంట అమ్ముకోలేకపోయాను...

Apr 30 2025 5:08 AM | Updated on Apr 30 2025 5:08 AM

సగం పంట అమ్ముకోలేకపోయాను...

సగం పంట అమ్ముకోలేకపోయాను...

ఎకరం విస్తీర్ణంలో తెల్లబర్లీ రకం పొగాకు సాగు చేశాను. సుమారు రూ.1.50లక్షలు పెట్టుబడికి అయింది. మొత్తం 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటికి 6 క్వింటాళ్ల మేలు రకం క్వింటా రూ.13 వేలు చొప్పున అమ్ముకున్నాను. మిగిలింది సగం పొలంలోను, మరికొంత పాకాలోను తొక్కి పెట్టి ఉంచాను. గత ఏడాది ఇదే పొగాకు క్వింటా రూ. 25వేలు చొప్పున అమ్ముకున్నాను. ఈ ఏడాది అడిగే వారు లేరని కొంత పొలం లోనే దున్ని వేయాల్సి వచ్చింది. – గుత్తికొండ వెంకటాచారి,

చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement