
ప్రభుత్వం ఆదుకోవాలి...
మూడేళ్లుగా పొగాకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 14 ఎకరాలు సాగు చేయగా, వీటిలో 11 ఎకరాలు తెల్లబర్లీ, 3 ఎకరాల్లో నల్లబర్లీ(హెడ్డీ) రకాల్ని సాగు చేశాను. తెల్లబర్లీ వరకు అయితే కొంత నయం. కాని నల్లబర్లీ సాగు చేసిన రైతులకు మాత్రం పెట్టుబడి రాకపోగా, కనీసం కౌలు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. గతేడాది రూ.15వేల నుంచి రూ.18 వేలు ధర పలికింది. ఈ ఏడాది కనీసం రూ.4 వేలు కూడా అమ్మడం గగనమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటా రూ.15 వేలు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకోవాలి.
–తంగేడుమల్లి మస్తాన్రావు, పొగాకు రైతు, యడ్లపాడు