వేదికలపై ఇచ్చిన జీఓ వెనక్కి తీసుకోవాలి... | - | Sakshi
Sakshi News home page

వేదికలపై ఇచ్చిన జీఓ వెనక్కి తీసుకోవాలి...

Mar 25 2025 2:11 AM | Updated on Mar 25 2025 2:09 AM

కూటమి ప్రభుత్వం స్కూళ్లలో ఉన్న రంగస్థల వేదికల వద్ద ఎటువంటి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదని జీఓ ఇవ్వడం బాధాకరం. దీనిని వెనక్కి తీసుకోవాలి. అంపశయ్యపై ఉన్న నాటక రంగాన్ని పరిషత్‌లే దాతల సాయంతో పునరుజ్జీవానికి కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం సినీ పరిశ్రమపై చూపే ప్రేమ నాటకరంగంపై చూపడంలేదు. రంగస్థలాన్ని విస్మరిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఓపెన్‌ థియేటర్లను నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలి. కళాకారులకు అక్రిడిడేషన్‌తో పాటు పెన్షన్‌, ఇళ్లస్థలాలు మంజూరు చేసి భరోసా కల్పించాలి.

– డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు,

వేదిక, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్‌ అధ్యక్షుడు, యడ్లపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement