వైఎస్‌ జగన్‌ను కలిసిన నాయకులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన నాయకులు

Jun 11 2025 11:48 AM | Updated on Jun 11 2025 11:48 AM

వైఎస్

వైఎస్‌ జగన్‌ను కలిసిన నాయకులు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, సాయిరాజ్‌ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితుల్ని వివరించారు. అదే విధంగా విధంగా, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు మార్పు దుర్గాపృథ్వీరాజ్‌ కూడా జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైందని పృథ్వీరాజ్‌ తెలియజేశారు. – కవిటి/గార

వైఎస్‌ జగన్‌ను కలిసిన నాయకులు 1
1/1

వైఎస్‌ జగన్‌ను కలిసిన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement