లాఠీలతో కలాన్ని అణచలేరు.. | - | Sakshi
Sakshi News home page

లాఠీలతో కలాన్ని అణచలేరు..

Sep 12 2025 6:51 AM | Updated on Sep 12 2025 6:51 AM

లాఠీల

లాఠీలతో కలాన్ని అణచలేరు..

లాఠీలతో కలాన్ని అణచలేరు..

లాఠీలతో కలాన్ని అణచలేరు. సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలవగలరేమోగాని, పత్రికను నిజాలు రాయకుండా ఆపటం ఎవరివల్లా కాదు. అది ప్రపంచ నియంతల వల్లే కాలేదు. మూడు సంవత్సరాల్లో కూలిపోయే ఈ ప్రభుత్వం నిజాలు వార్తగా రాసే కలాన్ని అదిరించలేదు, బెదిరించలేదు. పత్రికా స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్రపు హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. – పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి,

వైఎస్సార్‌ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు

లాఠీలతో కలాన్ని అణచలేరు.. 1
1/1

లాఠీలతో కలాన్ని అణచలేరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement