నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

Jun 11 2025 11:45 AM | Updated on Jun 11 2025 11:45 AM

నేడు

నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

95531 30597 / 79950 87611

వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాక్షి ఆధ్వ ర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్‌ తో సాక్షి ఫోన్‌ఇన్‌ కార్య క్రమం ఉంటుంది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కార మార్గాలు, నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల మార్గదర్శకాల కోసం తల్లిదండ్రులు డీఈవోతో నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు.

సమయం: ఉదయం 11.00 గంటల నుంచి

12.00 గంటల వరకు..

తేది : 11–06–2025 (బుధవారం)

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌:

నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌1
1/1

నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement