భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

May 25 2025 10:54 AM | Updated on May 25 2025 10:54 AM

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

మద్దూరు: భూ భారతి పైలట్‌ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. శనివారం మద్దూరు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాకాస్తుల పరిశీలనపై ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌, భూభారతి ప్రత్యేకాధికారి యాదగిరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరునాటికి వంద శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్‌గౌడ్‌, జయరాములు, బక్క శ్రీనివాస్‌, దయాకర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement