300 టన్నులకు పైగా.. | - | Sakshi
Sakshi News home page

300 టన్నులకు పైగా..

May 7 2025 12:26 AM | Updated on May 7 2025 12:26 AM

300 టన్నులకు పైగా..

300 టన్నులకు పైగా..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం,

మామిడి ఎక్స్‌పోర్ట్‌ కన్సల్టెంట్‌, కొల్లాపూర్‌

నష్టంపై నివేదికలిచ్చాం..

అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం.

– లక్ష్మణ్‌, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement