
కోడలు, కొడుకు పట్టించుకోవట్లేదు
మాకు నాగయ్య, శంకర్ అనే కొడుకులు ఉన్నారు. మాకున్న 3 ఎకరాల 25 గుంటల భూమిని 2012లో వారిద్దరికి పట్టాలు చేశాం. 2024లో నా చిన్న కొడుకు మరణించాడు. నా కొడుకు పేరున ఉన్న భూమిని నా కోడలు పౌతి పేరున పట్టా చేయించుకుంది. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నాం. మా ఆరోగ్యం బాగలేదు. పెద్ద కొడుకు కాని, చిన్న కోడలు కాని పట్టించుకోవడం లేదు. మా పిల్లలకు ఇచ్చిన భూమిని తిరిగి మా పేర పట్టా చేసి న్యాయం చేయాలి.
– చిట్టిమల్ల బుచ్చయ్య దంపతులు, నరసింహులపురం, నకిరేకల్ మండలం