
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఏకాదశి
మంచి రోజు కావడంతో వారు సెంటిమెంట్గా భావించి ఇష్టదైవాల సన్నిధిలో పూజలు చేసి పోటాపోటీగా నామినేషన్లను వేశారు.
ఈ సందర్భంగా ప్రధాన పార్టీల
అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆయా పట్టణాల్లో కూడళ్లు
కార్యకర్తలతో కిక్కిరిశాయి.
– సాక్షి నెట్వర్క్