అన్ని శాఖల్లోనూ ఇదే తీరు.. | - | Sakshi
Sakshi News home page

అన్ని శాఖల్లోనూ ఇదే తీరు..

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, మైనింగ్‌, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement