
ఫోన్ చేయాల్సిన నంబర్: 79950 87602, 88972 29929
సమయం: గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, మూతపడిన పాఠశాలలను తెరిపించడం, విద్యార్థులను చేర్పించడం, పారి శుద్ధ్యం, ప్రైవేటు పాఠశాలల్లో వసతులు, ఇతరత్రా సమస్యలపై సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్కుమార్తో గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ ద్వారా డీఈఓతో నేరుగా మాట్లా డి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
నేడు డీఈఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 79950 87602, 88972 29929