హేమాచలుడి ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడి ఆలయం మూసివేత

Sep 8 2025 5:14 AM | Updated on Sep 8 2025 5:14 AM

హేమాచలుడి ఆలయం మూసివేత

హేమాచలుడి ఆలయం మూసివేత

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పూజారులు స్వామి వారి గర్భాలయం, ఉప ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నైవేద్యం సమర్పణ అనంతరం ద్వార బంధనం చేసి ఆలయాలను మూసివేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్‌ తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు స్వామివారిని ఎప్పటి విధంగానే దర్శించుకోవచ్చని ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement