గురువారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 19 2025 7:43 AM | Updated on Jun 19 2025 7:43 AM

గురువారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2025

గురువారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2025

వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్‌ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్‌ బాక్స్‌లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్‌ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్‌ ఆజాద్‌గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్‌ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సారయ్య అలియాస్‌ ఆజాద్‌ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. అశోక్‌ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఉద్యమానికి

పురుడు పోసిన ఘటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement