Preeti Nigam: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి ప్రీతినిగమ్‌

Serial Actress Preeti Nigam Visited Tirumala Tirupati Devasthanam - Sakshi

కొమ్మాది: రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సీరియల్‌ నటి ప్రీతినిగమ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగిందన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో బిజీగా ఉన్నానని, పాపే నా జీవనజ్యోతి సీరియల్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఆమె తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top