
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంచాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్ల ల నమోదు పెంచి బడి బలోపేతానికి కృషి చే యాలని డీఈవో యాదయ్య అన్నారు. గురువారం ఆయన స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పా ఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట ప్రచార జాతను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీ ఈవో మాట్లాడుతూ మౌలిక వసతులతోపాటు ఆంగ్ల మాధ్యమం, యూనిఫామ్, మధ్యాహ్న భోజ నం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సెక్టోరల్ అధికారులు సత్యనారాయణమూర్తి, చౌదరి, శ్రీనివాస్, ఏసీజీఈ దామోదర్రా వు, డీఎస్వో మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి, జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజావేణు, ఉపాధ్యక్షుడు కిరణ్కుమార్, కార్యదర్శులు చంద్రమౌళి, దేవదాస్, సంతోష్కుమార్, నర్సయ్య పాల్గొన్నారు.