ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత

Oct 31 2025 8:43 AM | Updated on Oct 31 2025 8:43 AM

ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత

ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సాక్షిలో ప్రచురితమైన గురువారం ప్రచురితమైన ‘అడ్డగోలు డిప్యుటేషన్లు’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌లకు సంబంధించి ఆర్డర్స్‌ ఇవ్వగా.. వారు గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. వీరి డిప్యుటేషన్లు నిబంధనల ప్రకారం లేదని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ ఆ ఐదుగురి డిప్యుటేషన్లను నిలిపివేసి.. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement