కల్యాణం కమనీయం.. | - | Sakshi
Sakshi News home page

కల్యాణం కమనీయం..

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

కల్యాణం కమనీయం..

కల్యాణం కమనీయం..

సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

పాలమూరు: ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారాయణపేటలోని సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్ధత వల్ల సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రక్షణ శాఖ సహాయ మంత్రికి

ఎంపీ డీకే అరుణ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement