మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌

May 17 2025 6:46 AM | Updated on May 17 2025 6:46 AM

మహబూబ

మహబూబ్‌నగర్‌

కొత్త కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025

ఫొటో తీస్తున్న

మిస్‌ ఇండియా

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రవేశపెట్టిన నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డా.సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో బీకాంలో రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, బీఎస్సీలో హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు దోస్త్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పై కోర్సులు ఎంపిక చేసుకున్న వారికి పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు.

తళుక్కుమన్న సుందరీమణులు

మహావృక్షాన్ని సందర్శించిన

మిస్‌వరల్డ్‌–25 పోటీదారులు

22 దేశాలకు చెందిన యువతుల రాక

ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన

మహబూబ్‌నగర్‌1
1/1

మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement