గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు

Dec 22 2025 8:47 AM | Updated on Dec 22 2025 8:47 AM

గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు

గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో గోవిందరాజు, పగి డ్దిరాజు గద్దెల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి పూజారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతన గద్దెలపై ఈ నెల 24 తేదీన ధ్వజ స్థంబాలను పూజారులు పునప్రతిష్ఠించనున్నారు. ప్రాంగణంలో ఉన్న గోవిందరాజు, పగిడ్దిరాజు పాతగద్దెలను ఇటీవల కదిలించి న విషయం తెలిసిందే. కాగా ఈనెల 23వ తేదీ సా యంత్రం వరకు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తారా లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి.

24న కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement