విద్యార్థినికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి సన్మానం

Jun 2 2025 12:17 AM | Updated on Jun 2 2025 12:17 AM

విద్యార్థినికి సన్మానం

విద్యార్థినికి సన్మానం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన దీపికను గాండ్ల తేలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జాతీయస్థాయిలో పోటీల్లో దీపిక తెలంగాణ తరుఫున పాల్గొన డం గర్వకారణమన్నారు. ఆడపిల్లలను క్రీడల్లో ప్రో త్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు నాందేవ్‌, పోచ న్న, దిలీప్‌, రాజశేఖర్‌, రవీందర్‌, ప్రవీణ్‌, ఆనంద్‌రావ్‌, శ్రీకాంత్‌, దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement