31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లిస్తే 25 శాతం రాయితీ | - | Sakshi
Sakshi News home page

31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లిస్తే 25 శాతం రాయితీ

Mar 16 2025 12:29 AM | Updated on Mar 16 2025 12:27 AM

ఆసిఫాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం ఈ నెల 31లోగా చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు వివరాలందించేందుకు కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. దరఖా స్తుదారులు lrs.telangana.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement