
● రెజొనెన్స్ జయభేరి
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లతో జయభేరి మోగించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ. నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. టి.స్నేహ మృదుల 89వ ర్యాంక్, బి.రాకేష్ 230, బి.అభినాయక్ 342, జె.మదన్ 371, జి.సురేష్ 557, బి.హర్షవర్థన్ 906, బి.శ్యామ్ 1,860, ఆర్.గురుప్రసాద్ 2,097, గోపిచంద్ 2,275, జి.దివ్యతేజ 2,847వ ర్యాంక్ సాధించగా, మరికొందరు సైతం ఉత్తమ ర్యాంక్లు సాధించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్, భాస్కర్రెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.